ది. 03 అక్టోబర్ 2019 గురువారం హైదరాబాద్ లో శ్రీ కె. నీరజ గారి స్వగృహం లో నిర్వహించబడినది
ది. 03 అక్టోబర్ 2019 గురువారం హైదరాబాద్ లో శ్రీ కె. నీరజ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 03 అక్టోబర్ 2019 గురువారం హైదరాబాద్ లో శ్రీ కె. నీరజ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.03 అక్టోబర్ 2019 గురువారం మధ్యాహ్నం అమ్మాజీపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ కె. రాంబాబు, శ్రీమతి రమావతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha , 03-Oct-2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow...
ది.02 అక్టోబర్ 2019 బుధవారం ఉదయం శ్రీరాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కర్రి సత్య వేణి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.02 అక్టోబర్ 2019 బుధవారం ప్రత్తిపాడు, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ వీర్ల తిరుపతి శేషగిరి గారి స్వగృహం లో స్వామిగారి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video 1 Video 2
ది.02 అక్టోబర్ 2019 బుధవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ గొసుల రమణ గారి కుమారుడు శ్రీ స్వామి ప్రసాద్, గీతా భద్ర దంపతుల స్వగృహం లో దసరా సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల...
ది.01 అక్టోబర్ 2019 మంగళవారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ కుమారి గారి స్వగృహంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో 14 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.01 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం తేటగుంట, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లాలో పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది.
ది.01 అక్టోబర్ 2019 మంగళవారం శ్రీరాం పురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ జి. సాయిబాబా లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు. ఈ ఆరాధనా కార్యక్రమములో శ్రీమతి పేరూరు కోమలి గారు, శ్రీ జి.రమణ గారు, శ్రీ అబ్బిరెడ్డి...