SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

Newsletter – Oct 2019

Dear Member Friends, We, from the desk of Sri Viswa Viznana Vidya Adhyathmika Peetham wish you all, “Happy Sarannava Ratrulu”- the nine enlightenment days. Time and people’s actions complement each other. This is the...

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొని జ్ఞాన, ధ్యాన, మంత్ర సాధన చేసినారు.

ది.26 సెప్టెంబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.26 సెప్టెంబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పాకలపాటి సీతారామరాజు గారు, ఉప్పలపాటి విజయగారు, పాకలపాటి సరస్వతీ గారు, పాకలపాటి సత్యవతి గారు, ఉప్పలపాటి ఆషా గారు,...

Thursday Sabha Pithapuram 26-Sep-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha ( Vishishta Guruvaram) , 26th Sep 2019  | Live | 6:30pm IST Webcast from...

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం గెద్దనాపల్లె ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం గెద్దనాపల్లె ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video  

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో పీఠం సభ్యులు...