SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

2019 – సద్గురువర్యుల కార్తీకమాస పర్యటన వివరములు – 29 అక్టోబర్ 2019 నుండి 17 నవంబర్ 2019 వరకు

2019 – సద్గురువర్యుల కార్తీకమాస పర్యటన వివరములు 29 అక్టోబర్ 2019 నుండి 17 నవంబర్ 2019 వరకు

ది.05 అక్టోబర్ 2019 శనివారం అప్పలరాజు పేట గ్రామం, తూర్పు గోదావరి జిల్లా పీఠం ఆశ్రమంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం అప్పలరాజు పేట గ్రామం, తూర్పు గోదావరి జిల్లా పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Swamy Haarathi

ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమం లో పీఠం...

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ Swamy Speech        

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి ఆశీర్వదించినారు. స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ...

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో ఏ. మహాలక్ష్మి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో ఏ. మహాలక్ష్మి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ అబ్బిరెడ్డి అప్పన్న రెడ్డి దంపతులు  

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం ఉదయం 6వ వార్డు అమ్మాజిపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం ఉదయం 6వ వార్డు అమ్మాజిపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.03 అక్టోబర్ 2019 గురువారం గుంటూర్ లో శ్రీ దారపు రెడ్డి వెంకన్నగారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాదు గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 అక్టోబర్ 2019 గురువారం గుంటూర్ లో శ్రీ దారపు రెడ్డి వెంకన్నగారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాదు గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది.