16 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది
16 జూన్ 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు ప్రసంగించారు, సభ్యులు ధ్యాన సాధన లో పాల్గొన్నారు మరియు స్వామికి హారతి ఇచ్చినారు. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన...
