Tagged: sri viswa viznana vidhya aadhyathmika peetham
9 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 9th June 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada at...
9 జూన్ 2019 న బెంగుళూరు లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అద్దంకి శ్రీధర్ గారి స్వగృహము లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడినది. 30 మంది సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On...
8 జూన్ 2019 న అమెరికా లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో చేనుమోలు రామలక్ష్మి గారి ఇంటిలో నిర్వహించబడినది. USA June 2019 Online Monthly Aaradhana was conducted on 8th June 2019 at Chenumolu Ramalakshmi gari Home. తేది: 8...
31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 1. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు – ఆర్ష మరియు సూఫీ ధర్మం, శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం 2....
తేది 17 మే 2019 న తొమ్మిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా రామరాఘవాపురం, దుర్గాడ, ఏ.కొత్తపల్లి ఆశ్రమము మరియు తుని ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 38....
తేది 15 మే 2019 న ఎనిమిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా జె.తిమ్మాపురం ఆశ్రమము, రామవరం ఆశ్రమము, రాజపూడి ఆశ్రమము మరియు నాగులాపల్లి ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు...
తేది 14 మే 2019 న ఏడవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా సామర్లకోట, పులిమేరు, రామచంద్రపురం ఆశ్రమము, ప్రత్తిపాడు మరియు కాకినాడ ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు....
తేది 13 మే 2019 న ఆరవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా తాడేపల్లిగూడెం, వల్లూరుపల్లి, ఉండ్రాజవరం, కొమరవరం మరియు రాజమహేంద్రవరం లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 19. తాడేపల్లిగూడెం...
తేది 11 మే 2019 న నాల్గవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రేలంగి, ఏలూరు, జగన్నాధపురం మరియు దువ్వ గ్రామాలలో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 11. రేలంగి ఆశ్రమము,...