SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ చేసినారు.

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో అతిథి గా అర్.టి.ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీ అర్. సురేష్...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం సరభవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం సరభవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది.

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం గజ్జనపుడి గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ భవన నిర్మాణానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శంకస్థాపన చేసినారు

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం ఉదయం గజ్జనపుడి గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ భవన నిర్మాణానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శంకస్థాపన చేసినారు.

ది.10 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది.10 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పాకలపాటి సీతారామరాజు గారు, ఉప్పలపాటి విజయగారు, పాకలపాటి సరస్వతీ గారు, పాకలపాటి సత్యవతి గారు, పి సూర్యకుమారి...

Thursday Sabha Pithapuram, 2019-Oct-10

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha , 10th -Oct-2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు శ్రీ అబ్బి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం ప్రత్తిపాడు రామాలయం వీధి, పశ్చిమ గోదావరి జిల్లా లో జె. కృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం ప్రత్తిపాడు రామాలయం వీధి, పశ్చిమ గోదావరి జిల్లా లో జె. కృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.