13 మే 2019 – ఆరవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 13 మే 2019 న ఆరవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా తాడేపల్లిగూడెం, వల్లూరుపల్లి, ఉండ్రాజవరం, కొమరవరం మరియు రాజమహేంద్రవరం లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 19. తాడేపల్లిగూడెం...
