4 ఆగష్టు 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమంలో నిర్వహించబడినది
4 ఆగష్టు 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీమతి పేరూరి కోమలి గారు, కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. On 4th August 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada...
