Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

ది.31 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది.31 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో శ్రీ పాకలపాటి సరస్వతీ గారు, శ్రీ పాకలపాటి సత్యవతి గారు, శ్రీ పాకలపాటి మౌనిక గారు, శ్రీ...

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో మస్కట్ పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీమతి మండా ఎల్లమంబ గారు, కుమారి మరీసే స్వాతి ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి మండా...

ది. 19 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 19 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ ఎస్.కె. అమిర్ బాషా గారు, శ్రీ వై.అరుణ గారు, శ్రీ డి.ఏ.న్ రాజు గారు, శ్రీ...

ది.12 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ ప్రదీప్ మరియు జాహ్నవి గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 11:40 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంటలు వరకు జరిగినది

ది.12 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ ప్రదీప్ మరియు జాహ్నవి గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 11:40 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంటలు వరకు జరిగినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ ఏ.వి.వి సత్యనారయణ గారు మంత్ర...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ చేసినారు.

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం రాత్రి మురమళ్ళ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో విజయ దుర్గా పీఠము ధర్మకర్తలు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుర్గా మాతను సందర్శించి అనుగ్రహభాషణ...

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు

ది.11 అక్టోబర్ 2019 తేది శుక్రవారం సాయంత్రం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో అతిథి గా అర్.టి.ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీ అర్. సురేష్...