Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో కాకినాడ సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమములో అనుభవాలు, ప్రసంగాలు చెప్పిన సభ్యులు 1. శ్రీ పేరూరు సూరిబాబు గారు 2. శ్రీమతి...

22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు, శ్రీ మరిసే స్వాతి గారు ప్రసంగించారు. హారతి లో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు,...

ది.20 సెప్టెంబర్ 2019 న కువైట్ లో మొట్ట మొదటి సారిగా శ్రీ కోటిపల్లి హుస్సేన్, కళ దంపతుల స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది

ది.20 సెప్టెంబర్ 2019 న కువైట్ లో మొట్ట మొదటి సారిగా శ్రీ కోటిపల్లి హుస్సేన్, కళ దంపతుల స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనకు శ్రీ జి.ఏ.యెన్ రాజు గారు, శ్రీ యెన్. శ్రీనివాస్ రాజు గారు, శ్రీ వాసు గారు తదితరులు హాజరై స్వామి...

కువైట్ నగరంలో ది.12 సెప్టెంబర్ 2019 నుండి ది.16 సెప్టెంబర్ 2019 వరకు ఐదు రోజులుపాటు వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య సదస్సులు నిర్వహించబడినవి

Electronic media coverage  ACT News channel Local app news channel Siti cable news  

ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, కూకట్పల్లి, కే.పి.హెచ్.బి కాలనీ లో శ్రీ రాణి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, కూకట్పల్లి, కే.పి.హెచ్.బి కాలనీ లో శ్రీ రాణి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీ యూ.భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీ యూ.భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీ ఎం.ప్రభావతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీ ఎం.ప్రభావతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

USA – 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు

USA – 7 సెప్టెంబర్ 2019 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA September 2019 Online Monthly Aaradhana was conducted on 7th...

ది.29 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ పి.వెంకాయమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.29 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ పి.వెంకాయమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 14 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమం కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 20 పీఠం సభ్యులు పాల్గొన్నారు.