Tagged: SVVVAP

10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు.

10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు మరియు అనుగ్రహణ భాషణ చేసినారు. ఈ కార్యక్రమములో కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ గట్టిం మాణిక్యాల రావు, ఎస్.టి.ఓ...

09 జులై 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, బొండాడపేట గ్రామం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

09 జులై 2019 మంగళవారం సాయంకాలం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడపేట గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు ఏర్పాటు చేయబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు అనుగ్రహణ భాషణ చేసినారు. ఈ కార్యక్రమములో సభ్యులు మరియు సభ్యేతరులు...

30 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, రాజవరం గ్రామం, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లాలో నిర్వహించబడినది

30 జూన్ 2019 ఆదివారం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన జ్ఞాన చైతన్య సదస్సులో ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కను నాటి జ్యోతి ప్రజ్వలన తో సభ ప్రారంభమైనది. ముఖ్య...

23 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది

23 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి  పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. పీఠం సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 23rd June 2019 Weekly Aaradhana was...

16 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

16 జూన్ 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు ప్రసంగించారు, సభ్యులు ధ్యాన సాధన లో పాల్గొన్నారు మరియు స్వామికి హారతి ఇచ్చినారు. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన...

16 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది

16 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి  పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. పీఠం సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 16th June 2019 Weekly Aaradhana was...

14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది.

14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమ నిర్వహణ స్థల దాత శ్రీ యరకం సూర్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. పీఠం సభ్యులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. On...

14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో ని అఖిల్ జూనియర్ కళాశాలను ప్రారంభించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు

14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో అఖిల్ జూనియర్ కళాశాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారంభించినారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచన ప్రసంగం చేసినారు. వేదికపై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ గంగాధర్,...

13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది

13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది. రైతులకు విత్తనాలు అందిస్తున్న పీఠాధిపతి ఉమర్‌ ఆలీషా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  పిఠాపురం, న్యూస్‌టుడే: రైతులకు మద్దతుగా నిలిచేందుకు అందరూ ఒకరోజు కేటాయించాలని సీబీఐ మాజీ...