17 మే 2019 – తొమ్మిదవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 17 మే 2019 న తొమ్మిదవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా రామరాఘవాపురం, దుర్గాడ, ఏ.కొత్తపల్లి ఆశ్రమము మరియు తుని ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 38....
