11 మే 2019 – నాల్గవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 11 మే 2019 న నాల్గవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రేలంగి, ఏలూరు, జగన్నాధపురం మరియు దువ్వ గ్రామాలలో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు. 11. రేలంగి ఆశ్రమము,...
