Tagged: Aaradhana

ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 15 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 9 ఆగష్టు 2019 తేదీన శ్రావణ శుక్రవారం సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

ది. 9 ఆగష్టు 2019 తేదీన శ్రావణ శుక్రవారం సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video

9 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది

9 ఆగష్టు 2019 శ్రావణ శుక్రవారం రాత్రి స్వామి ఆరాధనా కార్యక్రమము కాకినాడలో శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

4 ఆగష్టు 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమంలో నిర్వహించబడినది

4 ఆగష్టు 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీమతి పేరూరి కోమలి గారు, కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. On 4th August 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada...

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో సభ్యులు పాల్గొన్నారు.

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 65 సభ్యులు పాల్గొన్నారు.

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున కాకినాడ ఆశ్రమములో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున కాకినాడ ఆశ్రమములో 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో సభ్యులు పాల్గొన్నారు. https://drive.google.com/open?id=1kR1EBJxStrt7XAWxAsJhTnBxCA8X8mG9 https://drive.google.com/open?id=1LDfKKa0YaGQ98Ub9lgF8OazWZIsXx-Ny

13 జులై 2019 2019 శనివారం నాడు అమెరికా లో జులై నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో సత్తి ఉమామహేశ్వరి గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికా లోని సభ్యులు పాల్గొన్నారు.

13 జులై 2019 2019 శనివారం నాడు అమెరికా లో జులై నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో సత్తి ఉమామహేశ్వరి గారి ఇంటిలో నిర్వహించబడినది. USA July 2019 Online Monthly Aaradhana was conducted on 13th July 2019 at Satti Umamaheswari...

10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో ని శ్రీ అక్కమ్మ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది.

10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో ని శ్రీ అక్కమ్మ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు సభ్యులకు ఆశీర్వాదం చేసినారు

10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకొడేరు మండలం, దగ్గులూరు గ్రామంలో ని శ్రీ రమేష్ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది.

10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకొడేరు మండలం, దగ్గులూరు గ్రామంలో ని శ్రీ రమేష్ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు సభ్యులకు ఆశీర్వాదం చేసినారు.