ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది
ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొని జ్ఞాన, ధ్యాన, మంత్ర సాధన చేసినారు.
