10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకొడేరు మండలం, దగ్గులూరు గ్రామంలో ని శ్రీ రమేష్ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు సభ్యులకు ఆశీర్వాదం చేసినారు.
10 జులై 2019 బుధవారం సాయంకాలం న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, లంకలకొడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు ప్రసంగం చేసినారు. అనంతరం స్కూల్ అవరణలో పీఠాధిపతి మొక్కలు...
10 జులై 2019 బుధవారం న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమం రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కలు నాటినారు మరియు అనుగ్రహణ భాషణ చేసినారు. ఈ కార్యక్రమములో కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ గట్టిం మాణిక్యాల రావు, ఎస్.టి.ఓ...
On 4th July 2019 in Samalkota Sugar factory a Guest lecture on “Spirituality and Human Values” was given by Sri Peruri Suribabu garu and NTV Prasada Varma garu. https://drive.google.com/file/d/1R22L1ZpYDjjsJkZVTXqIh8hzudN1rOGn/view?usp=sharing
30 జూన్ 2019 ఆదివారం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన జ్ఞాన చైతన్య సదస్సులో ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు మొక్కను నాటి జ్యోతి ప్రజ్వలన తో సభ ప్రారంభమైనది. ముఖ్య...
29 జూన్ 2019 శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పదవీ విరమణ చేయుచున్న శ్రీ కాసా వీర కోట మారియ్య దంపతులను సన్మానించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి...
29 జూన్ 2019 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సావరం గ్రామంలో స్థానిక సీతారాముల ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమము లో సభ్యులు,...
16 జూన్ 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు ప్రసంగించారు, సభ్యులు ధ్యాన సాధన లో పాల్గొన్నారు మరియు స్వామికి హారతి ఇచ్చినారు. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన...
14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమ నిర్వహణ స్థల దాత శ్రీ యరకం సూర్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. పీఠం సభ్యులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. On...
14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో అఖిల్ జూనియర్ కళాశాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారంభించినారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచన ప్రసంగం చేసినారు. వేదికపై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ గంగాధర్,...