14 మే 2019 – ఏడవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 14 మే 2019 న ఏడవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా సామర్లకోట, పులిమేరు, రామచంద్రపురం ఆశ్రమము, ప్రత్తిపాడు మరియు కాకినాడ ఆశ్రమము లో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు....
