10 నవంబర్ 2019 – పదకొండవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 11 (Sunday, 10th Nov 2019) Karthikamasam tour Sathguru Sri Dr.Umar Alisha garu has visited Srikakulam, Nagulapalli and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

పదకొండవ రోజు ఆదివారం తేదీ 10 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో శ్రీకాకుళం, నాగులాపల్లి లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


38.Srikakulam (శ్రీకాకుళం)

పదకొండవ రోజు ఆదివారం తేదీ 10 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో శ్రీకాకుళం లో శ్రీ బర్ల వెంకట రమణ గారి స్వగృహం లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది.
సభ లో లాయర్ ప్రణవ మూర్తి గారు, విశాఖపట్నం, ఆధ్యాత్మికవేత్త శ్రీ దూసి సూర్యనారయణ గారు, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు మరియు శ్రీ జాడ కొండల రావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రసంగించినారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు.


39.Nagulapalli (నాగులాపల్లి)

పదకొండవ రోజు ఆదివారం తేదీ 10 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో నాగులాపల్లి గ్రామం, యూ. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


You may also like...