9 నవంబర్ 2019 – పదో రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 10 (Saturday, 9th Nov 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited AP Malavaram, ChinaYeluru, Thetagunta, Tuni and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

పదో రోజు శనివారం తేదీ 09 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో ఏ.పి మల్లవరం, చినఏలూరు, తేటగుంట, తుని లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


34.AP Malavaram (ఏ.పి మల్లవరం)

పదో రోజు శనివారం తేదీ 09 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో ఏ.పి మల్లవరం గ్రామం, గొల్లప్రోలు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు. భగవద్గీత ప్రవచన కర్త శ్రీ తటవర్తి గంగారావు ఉపన్యసించారు మరియు సన్మానం జరిగినది.


35.ChinaYeluru (చినఏలూరు)

పదో రోజు శనివారం తేదీ 09 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో చినఏలూరు గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభించినారు. ఆశ్రమం ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


36.Thetagunta (తేటగుంట)

పదో రోజు శనివారం తేదీ 09 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


37.Tuni (తుని)

పదో రోజు శనివారం తేదీ 09 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. తుని కమిటీ సభ్యులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని మరియు యోగా గురువు శ్రీ కె.ఎస్.యెన్ మూర్తి వారిని సన్మానించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.
తుని దర్గా ప్రాంగణంలో సేవలందిస్తున్న వాలంటీర్లకు పక్షులకు ఆహారంగా ధాన్యపు కంకులు స్వామి ప్రసాదించినారు.


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)


You may also like...