ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు. ఈ ఆరాధనా కార్యక్రమములో 15 మంది పీఠం సభ్యులు పాల్గొని వారి అనుభవాలు పంచుకొన్నారు.

 

You may also like...